=ఉపాధ్యాయకలు ముఖ్యాంశాలు Notes for teachers (optional)=
=ఉపాధ్యాయకలు ముఖ్యాంశాలు Notes for teachers (optional)=
+
భారత దేశన్ని 200 సంవత్సరలు బ్రిటిషరలు మమ్మలన్ని పాలించారు, ఈ పాఠంలొ మనం ముఖ్యంగా బ్రిటిష్ లు మన దేశంలోకి రావడానికి గల పరిస్థితులు,వళ్ళు మనలన్ని పరిపాలించడానికి అనువు చెసిన అంశాలు మరియు బ్రిటిష్ అధిపత్యంలొ జరిగిన పరిణామలు గురించి వివరించాడం ఆయనది. బ్రిటిషలు మన దేశనికి వ్యాపార కొసం వచ్చినవళ్ళు, త్వరవాత దానికొసం నౌకయానన్ని కనుగొన్నరు, దానతొ పాటు తమ వ్యాపరన్ని దేశం మొత్తము స్థాపచడనికి అ నేక ప్రయత్నలను చెసరు. అ నుకునంతా తమ అ ధిపత్యంన్ని సాధించడంలొ సాపలమయ్యరు.